జాతియం
-
Chhattisgarh: బీజాపూర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. బందెపార అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కూంబింగ్ చేస్తున్న…
Read More » -
Uttar Pradesh: గ్రేటర్ నోయిడాలో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.…
Read More » -
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు కౌంట్డౌన్ షురూ.. రేపటి నుంచే అతి పెద్ద హిందూ ఉత్సవం
Maha Kumbh Mela 2025: అతిపెద్ద ధార్మిక సమ్మేళనానికి కౌంట్డౌన్ షురూ అయ్యింది. భూ మండలంపై జరిగే మహత్తర వేడుకకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచే గంగా,…
Read More » -
IED Blast: చత్తీస్ఘడ్లో ఐఈడీ పేలుడు.. సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డాడు
IED Blast: త్తీస్ఘడ్లోని బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు. మహాదేవ్ ఘాట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. జనవరి…
Read More » -
PM Modi: అయోధ్య రామాలయ తొలి వార్షికోత్సవం.. గ్రీటింగ్స్ చెప్పిన ప్రధాని మోదీ
PM Modi: అయోధ్యలో కొత్త నిర్మించిన రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ…
Read More » -
Rajasthani Ghevar: రాజస్థానీ స్వీట్ గేవర్…ఎంతో ఫేమస్…
Rajasthani Ghevar: సంక్రాంతి అంటేనే పిండి వంటలకు ప్రత్యేకమైన పండుగ. అయితే ఒక్కో ప్రదేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కు పూతరేకులు, కాకినాడకు కాజాలు అలాగే…
Read More » -
Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. ఫిబ్రవరి 5న పోలింగ్
Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. ఒకే విడతలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 5న పోలింగ్…
Read More » -
H1B Visa: హెచ్1బీ వీసా హోల్డర్లకు అమెరికా గుడ్ న్యూస్
H1B Visa: అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు త్వరలో వీసా కష్టాలు తీరనున్నాయి. హెచ్-1బీ వీసాల పునరుద్ధరణ కోసం వారు భారత్కు తిరిగి రావాల్సిన అవసరం లేకుండా…
Read More » -
PM Modi: చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi: చర్లపల్లి రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. రూ. 413 కోట్ల నిధులు వెచ్చించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త హంగులతో…
Read More »
