జాతియం
-
Parliament Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు
Parliament Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక…
Read More » -
Mahakumbh Mela 2025: 3 రోజుల్లో 6 కోట్ల మంది.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
Mahakumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు.…
Read More » -
PM Modi: జమ్ముకశ్మీర్లో జెడ్ మోడ్ టన్నెల్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi: జమ్ముకశ్మీర్ గాందర్బల్ జిల్లాలో జెడ్ మోడ్ టన్నెల్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సోనామార్గ్ దగ్గర.. 6.5 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ను నిర్మించారు. ఈ…
Read More » -
PM Modi: నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోడీ పర్యటన
PM Modi: నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోడీ పర్యటన. జెడ్-మోడ్ టన్నెల్ను ప్రారంభించనున్న మోడీ. గాందర్బల్ జిల్లాలో 12 కిలోమీటర్ల మేర అతిపెద్ద సొరంగం.. రూ.2,400…
Read More » -
Bihar: పాట్నాలో పప్పు యాదవ్ అనుచరుల వీరంగం..
Bihar: బిహార్ బంద్ ఉద్రిక్తతంగా మారింది. పాట్నాలో పప్పు యాదవ్ అనుచరులు వీరంగం సృష్టించారు. బీపీఎస్సీ పీటీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బంద్కు పిలుపునిచ్చారు…
Read More » -
Chhattisgarh: బీజాపూర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. బందెపార అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కూంబింగ్ చేస్తున్న…
Read More » -
Uttar Pradesh: గ్రేటర్ నోయిడాలో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.…
Read More » -
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు కౌంట్డౌన్ షురూ.. రేపటి నుంచే అతి పెద్ద హిందూ ఉత్సవం
Maha Kumbh Mela 2025: అతిపెద్ద ధార్మిక సమ్మేళనానికి కౌంట్డౌన్ షురూ అయ్యింది. భూ మండలంపై జరిగే మహత్తర వేడుకకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచే గంగా,…
Read More » -
IED Blast: చత్తీస్ఘడ్లో ఐఈడీ పేలుడు.. సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డాడు
IED Blast: త్తీస్ఘడ్లోని బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు. మహాదేవ్ ఘాట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. జనవరి…
Read More »
