జాతియం
-
PM Modi: అయోధ్య రామాలయ తొలి వార్షికోత్సవం.. గ్రీటింగ్స్ చెప్పిన ప్రధాని మోదీ
PM Modi: అయోధ్యలో కొత్త నిర్మించిన రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ నేపథ్యంలో తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ…
Read More » -
Rajasthani Ghevar: రాజస్థానీ స్వీట్ గేవర్…ఎంతో ఫేమస్…
Rajasthani Ghevar: సంక్రాంతి అంటేనే పిండి వంటలకు ప్రత్యేకమైన పండుగ. అయితే ఒక్కో ప్రదేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కు పూతరేకులు, కాకినాడకు కాజాలు అలాగే…
Read More » -
Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. ఫిబ్రవరి 5న పోలింగ్
Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. ఒకే విడతలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 5న పోలింగ్…
Read More » -
H1B Visa: హెచ్1బీ వీసా హోల్డర్లకు అమెరికా గుడ్ న్యూస్
H1B Visa: అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు త్వరలో వీసా కష్టాలు తీరనున్నాయి. హెచ్-1బీ వీసాల పునరుద్ధరణ కోసం వారు భారత్కు తిరిగి రావాల్సిన అవసరం లేకుండా…
Read More » -
PM Modi: చర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi: చర్లపల్లి రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. రూ. 413 కోట్ల నిధులు వెచ్చించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త హంగులతో…
Read More » -
HMPV Virus: భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్..
HMPV Virus: భారతలో రెండు హెచ్ఎమ్పీవీ కేసులు బయటపడ్డాయి. రెండు కేసులూ కర్ణాటక రాజధాని బెంగళూరులోనే వెలుగు చూసినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తాజాగా…
Read More » -
HMPV Virus: భారత్లో తొలి HMPV కేసు నమోదు
HMPV Virus: బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో శిశువులో HMPV వైరస్ గుర్తించారు. నగరంలోఇదే మొదటి కేసు కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎనిమిది నెలల…
Read More » -
Mahakumbh Mela: మహా కుంభమేళా.. 40 కోట్ల మంది వస్తారని అంచనా..
Maha Kumbh Mela 2025: ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు కౌంట్డౌన్ షురూ అయ్యింది. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరుగనుంది. ఈ కుంభమేళాకు…
Read More » -
Jammu & Kashmir:ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి
Jammu & Kashmir: జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహారా కాసేందుకు వెళ్తున్న ఓ సైనిక వాహనం బందిపొరాలోని వులార్ వ్యూపాయింట్ వద్ద అదుపుతప్పి.. లోయలోకి…
Read More » -
Tamil Nadu: బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
Tamil Nadu: తమిళనాడు విరుద్నగర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సాతూరులోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో…
Read More »