జాతియం
-
ప్రియుడిని చంపిన ప్రియురాలికి ఉరిశిక్ష
కేరళ రాజధాని తిరువనంతపురం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ప్రియుడిని చంపిన కేసులో ప్రియురాలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. 2022లో కేరళలో విషం కలిపిన…
Read More » -
Kolkata Doctor Murder Case: కోల్కతా డాక్టర్ హత్యాచార కేసు నిందితుడికి నేడు శిక్ష ఖరారు
Kolkata Doctor Murder Case: కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి శిక్ష ఏంటనేది.. మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇవాళ సిల్దా కోర్టు శిక్ష ఖరారు…
Read More » -
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో కేసు నమోదు
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తరుచు వివాదస్పద వ్యాఖ్యలతో కేసుల పాలవుతున్నారు. తాజాగా ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో…
Read More » -
Kumbh Mela: ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం
Kumbh Mela: యూపీలోని ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో సంఘటనా స్థలం మొత్తం భారీగా పొగ…
Read More » -
Kolkata Doctor Murder Case: కోల్కతా హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ దోషి
Kolkata Doctor Murder Case: కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ పీజీ డాక్టర్ హత్యాచతార కేసులో నిందితుడ్ని కోర్టు దోషిగా తేల్చింది. ప్రధాన నిందితుడు…
Read More » -
Parliament Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు
Parliament Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక…
Read More » -
Mahakumbh Mela 2025: 3 రోజుల్లో 6 కోట్ల మంది.. మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
Mahakumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు.…
Read More » -
PM Modi: జమ్ముకశ్మీర్లో జెడ్ మోడ్ టన్నెల్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi: జమ్ముకశ్మీర్ గాందర్బల్ జిల్లాలో జెడ్ మోడ్ టన్నెల్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సోనామార్గ్ దగ్గర.. 6.5 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ను నిర్మించారు. ఈ…
Read More » -
PM Modi: నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోడీ పర్యటన
PM Modi: నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోడీ పర్యటన. జెడ్-మోడ్ టన్నెల్ను ప్రారంభించనున్న మోడీ. గాందర్బల్ జిల్లాలో 12 కిలోమీటర్ల మేర అతిపెద్ద సొరంగం.. రూ.2,400…
Read More » -
Bihar: పాట్నాలో పప్పు యాదవ్ అనుచరుల వీరంగం..
Bihar: బిహార్ బంద్ ఉద్రిక్తతంగా మారింది. పాట్నాలో పప్పు యాదవ్ అనుచరులు వీరంగం సృష్టించారు. బీపీఎస్సీ పీటీ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బంద్కు పిలుపునిచ్చారు…
Read More »