జాతియం
-
Budget 2025 Live: కేంద్ర బడ్జెట్ – 2025.. ప్రత్యక్ష ప్రసారం
Budget 2025 Live: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతిచేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Read More » -
Kumbh Mela: మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. సెక్టార్ 22లో చెలరేగిన మంటలు
Kumbh Mela: మహా కుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 22లో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున టెంట్లు తగలబడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది…
Read More » -
Uttar Pradesh: అయ్యో.. మొబైల్ లో రీల్స్ చూస్తూ బిజీగా ఉన్న డాక్టర్.. గుండెపోటుతో మహిళ మృతి
Uttar Pradesh: మెయిన్పురి జిల్లా ఆసుపత్రిలో 60 ఏళ్ల మహిళ గుండెపోటుతో మరణించింది. డ్యూటీలో ఉన్న వైద్యుడు ఆదర్శ్ సెంగార్ రోగికి సహాయం చేయకుండా సుమారు 15…
Read More » -
Maha Kumbh 2025: ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట.. సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ..
Maha Kumbh 2025: ప్రయోగ్రాజ్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు ప్రకటించారు. ప్రయోగ్రాజ్ సెక్టార్-2లో తొక్కిసలాట…
Read More » -
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 20 మంది మృతి.. 60మందికిపైగా తీవ్ర గాయాలు
Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 60 మందికిపైగా గాయపడ్డారు. ఘటనలో మృతుల సంఖ్య…
Read More » -
ISRO: నింగిలోకి GSLV-F15 రాకెట్ ప్రయోగం విజయవంతం
ISRO: ఇస్రో సెంచరీ కొట్టింది. అవును.. ఇస్రో చేపట్టిన చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను ప్రయోగించారు. ఈ రాకెట్.. ఎన్వీఎస్-02…
Read More » -
Uttar Pradesh: లడ్డూ మహోత్సవంలో కూలిన వేదిక.. ఐదుగురు మృతి, 40 మందికి గాయాలు
Uttar Pradesh: యూపీలోని బాగ్పత్లో విషాదం జరిగింది. లడ్డూ మహాత్సవంలో వేదిక కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలు అయ్యాయి.…
Read More » -
వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదముద్ర
కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణకు లైన్ క్లియర్ అవ్వడంతో అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి…
Read More » -
Amit Shah: మహాకుంభమేళాలో అమిత్ షా.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు
Amit Shah: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య…
Read More » -
Sanjay Raut: మహారాష్ట్రకు మరో డిప్యూటీ సీఎం ఖాయం.. సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sanjay Raut: మహారాష్ట్రకు త్వరలో మూడో డిప్యూటీ సీఎం వస్తారంటూ శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి, శివసేన…
Read More »