జాతియం
-
Rahul Gandhi: కేజ్రీవాల్ మోడీకి డూప్ లాగా మారిపోయాడు
Rahul Gandhi: ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ ఫైరయ్యారు. అవినీతిని అంతం చేస్తానని, కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్…
Read More » -
Maha Kumbha Mela: మహాకుంభమేళాకు పోటెత్తున్న భక్తులు
Maha Kumbha Mela: మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. 20 రోజుల్లో 33 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శనివారం ఒక్కరోజే 2.15 కోట్ల మంది పుణ్య…
Read More » -
నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు
కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు నేడు లోక్సభ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ బిల్లుని ఆమోదించింది.…
Read More » -
Arvind Kejriwal: ఈసీ ఎదుట హాజరైన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal: ఈసీ ఎదుట ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. సీఈసీ జారీ చేసిన నోటీసులకు ఆయన వివరణ ఇచ్చారు. యమునా నది నీరు విషపూరితమని…
Read More » -
Modi: భారత శక్తిసామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయి
Modi: భారత శక్తిసామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయన్నారు ప్రధాని మోదీ. ఈ వార్షిక పద్దు ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని తెలిపారు. భారత్ అభివృద్ధి లక్ష్యంతో…
Read More » -
Budget 2025 Live: కేంద్ర బడ్జెట్ – 2025.. ప్రత్యక్ష ప్రసారం
Budget 2025 Live: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతిచేసే ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Read More » -
Kumbh Mela: మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. సెక్టార్ 22లో చెలరేగిన మంటలు
Kumbh Mela: మహా కుంభమేళాలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 22లో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున టెంట్లు తగలబడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది…
Read More » -
Uttar Pradesh: అయ్యో.. మొబైల్ లో రీల్స్ చూస్తూ బిజీగా ఉన్న డాక్టర్.. గుండెపోటుతో మహిళ మృతి
Uttar Pradesh: మెయిన్పురి జిల్లా ఆసుపత్రిలో 60 ఏళ్ల మహిళ గుండెపోటుతో మరణించింది. డ్యూటీలో ఉన్న వైద్యుడు ఆదర్శ్ సెంగార్ రోగికి సహాయం చేయకుండా సుమారు 15…
Read More » -
Maha Kumbh 2025: ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట.. సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ..
Maha Kumbh 2025: ప్రయోగ్రాజ్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు ప్రకటించారు. ప్రయోగ్రాజ్ సెక్టార్-2లో తొక్కిసలాట…
Read More » -
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 20 మంది మృతి.. 60మందికిపైగా తీవ్ర గాయాలు
Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 60 మందికిపైగా గాయపడ్డారు. ఘటనలో మృతుల సంఖ్య…
Read More »