జాతియం
-
Viral Video: అడవి పందిని వేటాడుతూ ఊహించని విధంగా బావిలో పడిపోయిన పులి.. వైరల్ వీడియో..
Viral Video: మధ్యప్రదేశ్ సియోని నగరం పెంచ్ నేషనల్ పార్క్ సమీపంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అడవి పందిని వేటాడి దాని ప్రాణం తీసి తిందామనుకున్న పులికి,…
Read More » -
Gold Rate: భగ్గుమన్న బంగారం ధర… లక్షకు చేరువలో..
Gold Rate: బంగారం ధరలు భగభగ మంటున్నాయి. ప్రస్తుతం పసిడి ధరలు.. పరుగులు పెట్టడం లేదు. తగ్గేదే లే అన్నట్లుగా ధరలు అంతకంతకు పెరిగిపోతుంది. రన్ రాజా…
Read More » -
PM Modi: త్రివేణి సంగమంలో మోదీ పుణ్య స్నానం .. లైవ్
PM Modi: త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాగ్రాజ్ నగరంతోపాటు మహా కుంభమేళా దగ్గర…
Read More » -
Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ .. ఓటేసిన ప్రముఖులు
Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 8.10శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో…
Read More » -
Bihar: బాయ్ ఫ్రెండ్ కోసం గొడవ.. జుట్లు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు
Bihar: స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఇద్దరు విద్యార్థినులు తమ బాయ్ ఫ్రెండ్ కోసం రోడ్డుపైనే జుట్టు పట్టుకుని గొడవ పడ్డారు. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలోని గులాబ్బాగ్…
Read More » -
Rahul Gandhi: కేజ్రీవాల్ మోడీకి డూప్ లాగా మారిపోయాడు
Rahul Gandhi: ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ ఫైరయ్యారు. అవినీతిని అంతం చేస్తానని, కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్…
Read More » -
Maha Kumbha Mela: మహాకుంభమేళాకు పోటెత్తున్న భక్తులు
Maha Kumbha Mela: మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. 20 రోజుల్లో 33 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శనివారం ఒక్కరోజే 2.15 కోట్ల మంది పుణ్య…
Read More » -
నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు
కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు నేడు లోక్సభ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ బిల్లుని ఆమోదించింది.…
Read More » -
Arvind Kejriwal: ఈసీ ఎదుట హాజరైన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal: ఈసీ ఎదుట ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. సీఈసీ జారీ చేసిన నోటీసులకు ఆయన వివరణ ఇచ్చారు. యమునా నది నీరు విషపూరితమని…
Read More » -
Modi: భారత శక్తిసామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయి
Modi: భారత శక్తిసామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయన్నారు ప్రధాని మోదీ. ఈ వార్షిక పద్దు ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుందని తెలిపారు. భారత్ అభివృద్ధి లక్ష్యంతో…
Read More »