జాతియం
-
Delhi Election Results: న్యూ ఢిల్లీలో కేజ్రీవాల్ ఆధిక్యం..
Delhi Election Results 2025: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. మొదట వెనుకబడ్డ ఆప్ నేతలు.. క్రమంగా పుంజుకుంటున్నారు. కేజ్రీవాల్, సిసోడియా, అతిశీ.. ఆధిక్యంలోకి వచ్చారు.…
Read More » -
ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. రౌండ్ రౌండ్కీ మారుతున్న ఆధిక్యాలు
Delhi Election Results 2025: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రౌండ్ రౌండ్కీ అభ్యర్థుల ఆధిక్యాలు మారుతున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్య పోటీ నెలకొన్నప్పటికీ..…
Read More » -
Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్
Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్లో మేజిక్ ఫిగర్ 36ను దాటింది. బీజేపీకి సుమారు 52 శాతం ఓట్లు వచ్చాయి.…
Read More » -
Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ…
Read More » -
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ముడా కేసును.. CBIకి బదిలీ చేయాలన్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును దర్యాప్తు సంస్థకు అప్పగించాలనే అభ్యర్థనను…
Read More » -
Bomb Threat: ఢిల్లీ స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు.. బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు
Bomb Threat: ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపులు మొదలయ్యాయి. తెల్లవారుజామున ఎన్సీఆర్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు స్కూళ్లకు…
Read More » -
నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. మోదీ అధ్యక్షతన సమావేశం
నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 6గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించే…
Read More » -
బంగ్లాదేశ్లో మళ్లీ చెలరేగిన హింస
బంగ్లాదేశ్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చెలరేగాయి. అవామీలీగ్ పార్టీ నేతల ఇళ్లే లక్ష్యంగా నిరసనకారులు దాడులకు దిగారు. మ్యూజియంగా మార్చిన బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత, బంగబంధు.. షేక్…
Read More » -
మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ఇంటికి నిప్పు పెట్టారు. బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై…
Read More » -
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. పది కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 7కోట్ల 8లక్షల రూపాయలు ఉంటుందని…
Read More »