జాతియం
-
Pakistan-India: పాకిస్తాన్ తప్పుడు సమాచార ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్
Pakistan-India: కాపీ కొట్టాలన్నా తెలివుండాలంటారు. ఎలా పడితే అలా కాపీ కొడితే దొరికిపోవడం తధ్యం. అందుకే కాపీ కొట్టేటప్పుడు కొంచెం వెనుకా, ముందు చూడాలంటారు. కానీ పాకిస్తాన్…
Read More » -
మన దేశంపై అమెరికా పెత్తనం ఎన్నాళ్లు..?
ఇది ఒక కీలక సమయం. ఇండియా ఇప్పుడేం చేస్తుంది? ఎలా చేస్తుంది? ఎలా వ్యవహరిస్తుందన్నది ఎంతో ముఖ్యం. సందర్భం వచ్చినప్పుడు ఎవరి రంగు ఎలాంటిదో తేలుతుంది. అప్పటివరకు…
Read More » -
India-Pakistan: పాక్ ఎయిర్బేస్లపై విరుచుకుపడ్డ భారత్
India-Pakistan: సాక్ష్యాలు చూపించండి.. దాడులు చేశారని ఒప్పుకుంటామంటూ పాకిస్తాన్ పదేపదే చెబుతోంది. తమపై దాడులు చేయలేదంటుంది. కానీ ఇండియాను శిక్షించాలంటుంది. పాకిస్తాన్ విదేశాంగ విధానమే బ్లఫ్ మోడల్…
Read More » -
India-Pakistan: భారత్-పాకిస్తాన్ DGMO స్థాయి చర్చలు వాయిదా
India-Pakistan: భారత్-పాకిస్తాన్ DGMO స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. సాయంత్రం 5గంటలకి భారత్-పాక్ DGMOల చర్చలు జరుగనున్నాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. మరోవైపు ప్రధాని…
Read More » -
Road Accident: డీసీఎం వ్యాన్ను ఢీకొట్టిన ట్రక్కు.. 10 మంది మృతి
Road Accident: ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం డీసీఎం వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది. 10 మంది మృతి చెందారు. 30 మందికి…
Read More » -
ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం
Delhi: ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్భన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. తెలంగాణ భవన్లో పీవీ…
Read More » -
Balochistan: పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు
Balochistan: భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్థాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలోచ్ లిబరేషన్…
Read More » -
India-Pakistan: నేడు భారత్-పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు
India-Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య నేడు 12గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంవోలు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, రెండు…
Read More » -
యూనిటీ ఫౌండేషన్: భారత్ పాఠశాల లాంచ్, యూనిటీ డ్రైవ్ వాయిదా కీలక ప్రకటన
యూనిటీ ఫౌండేషన్ నిన్న హైదరాబాద్లో జరిగిన పత్రికా సమావేశంలో మహిళల సాధికారత కోసం ఒక ప్రముఖ పథకాన్ని ఆవిష్కరించింది. మే 11, 2025న మదర్స్ డే సందర్భంగా…
Read More » -
Operation Sindoor: కష్టాల్లో పాకిస్థాన్.. నీళ్లు కట్, పిండి ధర రూ.600..
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ కఠిన చర్యలు చేపట్టింది. దీంతో పాకిస్తాన్ను కష్టాలు చుట్టుముట్టాయి. ఆర్థిక సమస్యలు కూడా వెంటాడటంతో పాక్ విలవిలలాడుతోంది. అంతేకాదు…
Read More »