జాతియం
-
China: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు.. మరోసారి ఆపరేషన్ సిందూర్పై స్పందించిన చైనా
China: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఆపరేషన్ సిందూర్పై.. చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్ కోరింది. ఇక తాము పరిస్థితులను…
Read More » -
India Pakistan War: భారత్పై టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు
India Pakistan War: హైదరాబాద్ మాదాపూర్లో హైటెన్షన్ నెలకొంది. టర్కీ ఆఫీస్ వద్ద బలగాలు మోహరించాయి. చెప్పాలంటే భారత్పై పాక్ టర్కీ డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఈ…
Read More » -
Operation Sindoor: పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. భగ్నం చేసిన భారత సైన్యం
Operation Sindoor: దాయాది పాకిస్తాన్ బరితెగించింది. పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడింది. జలంధర్ గ్రామీణ ప్రాంతంలోని కంగనివాల్ గ్రామంలో పేలుళ్లకు పాల్పడింది. అయితే పాక్ దాడులను…
Read More » -
Operation Sindoor: పాక్ వెబ్ కంటెంట్పై కేంద్రం నిషేధం
Operation Sindoor: భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కంటెంట్ను, ఆ దేశ ప్రేరేపిత కంటెంట్ను ఓటీటీల్లో…
Read More » -
Air Sirens: చండీఘడ్లో మోగిన ఎయిర్ సైరన్
Air sirens: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చండీగఢ్లో సైరన్లు మోగాయి. దాడులు జరగవచ్చని ఎయిర్ఫోర్స్ హెచ్చరించింది. అంతేకాదు స్థానికులు ఇళ్లలోనే ఉండాలని కనీసం…
Read More » -
Indian Army: పాకిస్తాన్ దాడులపై భారత ఆర్మీ పోస్టు
Indian Army: పాకిస్తాన్ దాడులపై భారత ఆర్మీ పోస్టు చేసింది. భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడిందని పోస్టులో పేర్కొంది. జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి…
Read More » -
అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. రాత్రి తన ఇంటి సమీపంలో భారత్ బాంబుల మోత మోగించడంతో.. అలెర్ట్ అయిన పాక్ బలగాలు, షెహబాజ్ షరీఫ్ను…
Read More » -
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవుతోంది
Rajnath Singh: భారత రక్షణ దళాలు నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.…
Read More » -
ఆపరేషన్ సిందూర్.. జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ హతం
Operation Sindoor: భారతదేశ చరిత్రలో అత్యంత దారుణమైన విమాన హైజాక్ ఘటనగా నిలిచిపోయిన ఐసీ-814 కేసులో ప్రధాన సూత్రధారి, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్…
Read More » -
India-Pak: లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసిన భారత్
India-Pak: పాకిస్తాన్పై మరోసారి భారత సేనలు విరుచుకుపడ్డాయి. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేశారు. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ మరోసారి బుద్ధిచెప్పింది. భారత్లోని 15 ప్రాంతాలను…
Read More »