జాతియం
-
ప్రియుడితో కారులో వెళుతున్న భార్య.. ప్రియుడి చేత భార్యకు బొట్టు పెట్టించిన భర్త
భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనో ఏమో తెలియదు కానీ కొంతమంది వివాహేతర సంబంధాల వైపు అడిక్ట్ అవుతున్నారు. దీంతో అది కాస్తా కుటుంబంలో కలతలకు…
Read More » -
IndiGo Flight: వడగళ్ల వానకు దెబ్బతిన్న విమానం ముక్కు
IndiGo Flight: ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమాన ప్రయాణికులకు బుధవారం భయానక అనుభవం ఎదురైంది. మార్గమధ్యంలో తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా విమానం గాలిలో…
Read More » -
Amit Shah: మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవ్ రావు మృతి.. అమిత్ షా అధికారిక ప్రకటన
Amit Shah: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్ అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబల కేశవ్ రావు అలియాస్ బసవరాజు మృతి…
Read More » -
Monsoon: మరో నాలుగు రోజుల్లో కేరళలో రుతుపవనాలు
Monsoon: మరో నాలుగు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం నేడు కర్ణాటక తీరంలో సమీపించటంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుండి…
Read More » -
Chhattisgarh: మావోయిస్టుల కుట్ర భగ్నం.. ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
Chhattisgarh: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీ బాంబులు అమర్చారు మావోయిస్టులు. మెయిన్…
Read More » -
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల సహాయకులు అరెస్ట్
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల సహాయకుల్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం షోపియాన్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సీఆర్పీఎఫ్ ఇండియన్ ఆర్మీ బలగాల…
Read More » -
యూపీలో పాక్ గూఢచారి అరెస్ట్
యూపీలో పాక్ గూఢచారిని అదుపులోకి తీసుకున్నారు. ISI కోసం గూఢచర్యం చేస్తున్న షెహజాద్ని అరెస్ట్ చేశారు. మొరాదాబాద్లో ‘యూపీ ఏటీఎస్’ షెహజాద్ను అదుపులోకి తీసుకుంది. షెహజాద్ వ్యాపారం…
Read More » -
పాకిస్తాన్తో సంబంధాలున్న ఆరుగురు అరెస్ట్
పాకిస్తాన్ తో సంబంధాలున్న ఆరుగురు అరెస్ట్ అయ్యారు. హర్యానాలో ప్రముఖ లేడీ యూ ట్యూబర్ అరెస్ట్ కాగా హిస్సార్ లో జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు పోలీసులు.…
Read More » -
India: పాక్పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తున్న భారత్
India: భారత్ పాకిస్తాన్పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా అఖిలపక్ష ఎంపీల బృందాలు విదేశాలకు వెళ్లనున్నాయి. విపక్ష నేతల నేతృత్వంలోనూ ఈ నెల 22, 23…
Read More » -
Shehbaz Sharif: భారత్ దాడులను అంగీకరించిన పాక్ ప్రధాని
Shehbaz sharif: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో దాయాది పాకిస్థాన్ వణికిపోయింది. భారత్ మిలిటరీ దాడులు ఆ దేశ వైమానిక దళాన్ని చావుదెబ్బ…
Read More »