జాతియం
-
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో బాహుబలి సీన్ రిపీట్
Uttar Pradesh: ప్రయాగ్రాజ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఈ క్రమంలోనే రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ సమయంలో…
Read More » -
BJP: రాజ్యసభ స్థానాలపై బీజేపీ ఫోకస్
BJP: లోక్సభలో అధికారపార్టీకి 400 స్థానాలు దాటినా పాలన సజావుగా సాగడం, అనుకున్న బిల్లులు ఆమోదింపచేసుకోవడం, చట్టాలు చేయడం వంటివి అంత తేలిగ్గా జరగవు. లోక్సభలో పాటు…
Read More » -
Rahul Gandhi: దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలు రిగ్ అయ్యాయని ఆరోపించారు. తమ దగ్గర 100 శాతం ఆధారాలు…
Read More » -
India- Pakistan: పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేస్తున్న భారత్
India- Pakistan: చెడపకురా చెడేవు అన్న సామెత పాకిస్తాన్కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది ఆ దేశం.…
Read More » -
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్ తగిలింది. లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రజ్వల్ శిక్షను కోర్టు రేపు…
Read More » -
Malegaon blast case: మాలేగావ్ పేలుడు కేసులో.. ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు
Malegaon blast case: సెప్టెంబర్ 29, 2008 రాత్రి మాలేగావ్ నగరాన్ని కుదిపేసిన బాంబు పేలుడు తర్వాత దాదాపు 17 ఏళ్లపాటు దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించింది.…
Read More » -
నేడు మాలెగావ్ బాంబు పేలుడు కేసు తీర్పు
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 2008 మాలేగావ్ బాంబు పేలుడు కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడనుంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది…
Read More » -
బీజాపూర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో బాసగూడ, గంగులూరు సరిహద్దు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఎన్కౌంటర్లో సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన నలుగురిలో…
Read More »

