జాతియం
-
India- Pakistan: పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేస్తున్న భారత్
India- Pakistan: చెడపకురా చెడేవు అన్న సామెత పాకిస్తాన్కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది ఆ దేశం.…
Read More » -
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భారీ షాక్ తగిలింది. లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రజ్వల్ శిక్షను కోర్టు రేపు…
Read More » -
Malegaon blast case: మాలేగావ్ పేలుడు కేసులో.. ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు
Malegaon blast case: సెప్టెంబర్ 29, 2008 రాత్రి మాలేగావ్ నగరాన్ని కుదిపేసిన బాంబు పేలుడు తర్వాత దాదాపు 17 ఏళ్లపాటు దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించింది.…
Read More » -
నేడు మాలెగావ్ బాంబు పేలుడు కేసు తీర్పు
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 2008 మాలేగావ్ బాంబు పేలుడు కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడనుంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది…
Read More » -
బీజాపూర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Chhattisgarh: ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో బాసగూడ, గంగులూరు సరిహద్దు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఎన్కౌంటర్లో సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన నలుగురిలో…
Read More » -
ఛత్తీస్ఘడ్ సుక్మాలో మహిళా మావోయిస్టు అరెస్ట్
ఛత్తీస్ఘడ్ సుక్మాలో 20 ఏళ్లుగా సక్సల్ సంస్థలో చురుగ్గా పనిచేస్తున్న మహిళా మావోయిస్టు మద్వి సుక్కిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్వి సుక్కి అరెస్టును డీఆర్జీ బృందం…
Read More » -
Kamal Haasan: రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్హాసన్
Kamal Haasan: రాజ్యసభ సభ్యుడిగా కమల్హాసన్ ప్రమాణం చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్రాయ్ ఎమ్ఎన్ఎమ్ అధినేత కమల్తో ప్రమాణం చేయించారు. తమిళనాడులో పొత్తులో భాగంగా కమల్కు…
Read More » -
వర్ష బీభత్సం.. 77 మంది మృతి, 34 మంది గల్లంతు
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు 77 మంది మృతి చెందగా, 34 మంది గల్లంతయ్యారు. వర్షాల…
Read More »

