జాతియం
-
చీరకొంగు చించి సీఎంకు రాఖీ కట్టిన మహిళ
Uttarakhand: ఇటీవల ఉత్తరాఖండ్ లోని ధారాలిలో క్లౌడ్ బరస్ట్ కావడంతో భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడి, రాళ్లు, బురద ఊరు మొత్తాన్ని తుడిచిపెట్టేశాయి. ఉత్తరాఖండ్…
Read More » -
Haryana: మతం దాచి పెళ్లి చేసుకుంటే పదేళ్లు జైలు
Haryana: హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మతాంతర వివాహాలపై హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనుంది. కొందరు వారి మతం ఏంటని విషయం చెప్పకుండా దాచి…
Read More » -
Himachal Pradesh: కారు లోయలో పడి.. ఆరుగురు దుర్మరణం
Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం, చంబా జిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. కొండచరియల నుండి పడిన ఒక…
Read More » -
రాహుల్కు ఎన్నికల సంఘం సవాల్
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓటర్ల జాబితా అక్రమాల ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. రాహుల్ విశ్లేషణను అర్థం పర్థం…
Read More » -
Modi: రైతుల ప్రయోజనాలపై భారత్ ఎప్పుడూ రాజీపడదు
Modi: రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై సుంకాలను రెట్టింపు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటివరకు ఉన్న 25శాతం సుంకాలను 50శాతానికి పెంచుతున్నట్లు…
Read More » -
లోయలో పడ్డ సీఆర్పీఎఫ్ వాహనం.. ముగ్గురు జవాన్లు మృతి
జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోతైన లోయలో పడిపోవడంతో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో…
Read More » -
Himachal Pradesh: వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి.. జిప్ లైన్ తో భక్తులను కాపాడిన సైన్యం
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కిర్ జిన్నౌల్లాలో వరదలకు ఓ బ్రిడ్జి కొట్టకుపోయింది. దీంతో కిన్నౌర్ కైలాష్…
Read More » -
అమిత్షాపై పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
Rahul Gandhi: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి…
Read More » -
ఉత్తరఖండ్లో క్లౌడ్ బరస్ట్.. 60 మంది గల్లంతు
ఉత్తరకాశీ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఖీర్ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. గంగోత్రీలోని ధరావలి గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి.…
Read More » -
NDA Meet: ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం.. మోదీకి సన్మానం
NDA Meet: ఢిల్లీలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. సమావేశంలో ప్రధాని మోడీని ఎంపీలు సత్కరించారు. హరహర మహదేవ్ అంటూ నినాదాలు చేశారు. ఎన్డీయే ఎంపీలను…
Read More »