ఆంధ్ర ప్రదేశ్
-
ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూనది
Kundu River: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం హరివరంలో భారీ వర్షానికి కుందూనది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఇంజెడు సమీపంలో కుందూ వాగు వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది.…
Read More » -
Tirumala: తిరుమలలో కార్డెన్ సెర్చ్
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పాపవినాశనం, ఆకాశగంగా, వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంతాలలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 100…
Read More » -
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ…
Read More » -
తిరుపతి రేణుగుంట ఇండస్ట్రీయల్ ఏరియలో భారీ అగ్నిప్రమాదం
తిరుపతి రేణుగుంట ఇండస్ట్రీయల్ ఏరియలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మునోత్ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా చెలరేగడంతో బ్యాటరీలు, మిషనరీలు, ముడి…
Read More » -
Tirumala: అలిపిరి నడకదారిలో కొండచిలువ
Tirumala: తిరుమల అలిపిరి నడక దారిలో భారీ కొండచిలువ పాము హల్చల్ చేసింది. సుమారు పది అడుగుల పొడవు ఉన్న కొండచిలువ పాము నడకదారిలోని దుకాణంలోకి చొరబడింది.…
Read More » -
టైలర్ మణి అలియాస్ పరదాల మణి స్టోరీ
Alias Paradala Mani: కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడికి భక్తుల విషయంలో ఎలాంటి కొదవ లేదు. శ్రీవారి సేవలో మహారాజుల నుండి కటిక నిరుపేద వరకూ…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
Tirumala: తిరుమల వెంకన్నను పలువురు ప్రముఖులు దర్శించుకొని మ్రొక్కులు చెల్లించారు. ఎపి మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి రోజా, సినీనటులు రవళి, జ్యోతి ఇవాళ ఉదయం…
Read More » -
అదుపు తప్పి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
సిద్దవటం మండలంలోని భాకరాపేట కల్వర్ట్ వద్ద బుధవారం బద్వేలు డిపోకు చెందిన ఆల్ట్రా ఆర్డినరీ ఆర్టీసీ బస్సు కడపకు వెళ్తూ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ సంఘటనలో…
Read More » -
అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా టీటీడీ పాలకమండలి తీరు ఉందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మలమూత్రాలు మద్యం బాటిల్ మధ్య…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తుల,…
Read More »