ఆంధ్ర ప్రదేశ్
-
YS Jagan: ప్రతిపక్ష హోదాపై మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్
YS Jagan: శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత…
Read More » -
పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న మోస్ట్వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్
పోలీస్ కస్టడీ నుంచి మోస్ట్వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దుద్దుకూరు…
Read More » -
MLC Nagababu: మండలిలో ఎమ్మెల్సీగా నాగబాబు తొలి స్పీచ్
MLC Nagababu: ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగబాబు తొలిసారిగా శాసనమండలిలో ప్రసంగించారు. రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. అధికారంలో…
Read More » -
Tirumala: తిరుమల క్షేత్రంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
Tirumala: ఉత్సవ ప్రియుడు, భక్త వత్సలుడు, కలియుగ రక్షడుకు శ్రీ శ్రీ వేంకటేశ్వరుడికి ఏడాదికి ఒకమారు నిర్వహించే ఆనందోత్సవంకు తిరుగిరులు ముసత్తబు అవుతున్నాయి. దేవుడే ఆలయం నుంచి…
Read More » -
చెరుకు రైతుకు చివరకు మిగిలింది చేదే
అందరికీ తీపిని పంచే చెరకు రైతుకు మాత్రం చేదే మిగులుస్తోంది. కుటుంబమంతా ఆరుగాలం కష్టపడినా అప్పులే మిగులుతుండటం అన్నదాతను ఆవేదనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనే చెరకు సాగుకు అనకాపల్లి…
Read More » -
ఏపీ శాసనమండలిలో గందరగోళం
ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్పై మండలిలో రచ్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్పై వైసీపీ వాయిదా తీర్మానం…
Read More » -
ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు.…
Read More » -
AP Legislative Council : శాసనమండలిలో వైసీపీ, టీడీపీ మాటల యుద్ధం
AP Legislative Council: ఏపీ శాసన మండలి సమావేశాల్లో వైసీపీ, టీడీపీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. మెడికల్ కళాశాలల పీపీపీ అంశంపై చర్చ జరిగేలా చూడాలని…
Read More » -
Botsa Satyanarayana: కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు
Botsa Satyanarayana: కార్మికుల హక్కులను కూటమి సర్కారు కాలరాస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పోరాటాన్ని కాదని కార్మిక బిల్లు ఎలా…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక
Tirumala: తిరుమల శ్రీవారికి ఓ మఠాధిపతి భారీ బంగారు కానుక సమర్పించారు. 1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకములు, 2 వెండి పళ్లాలను కానుకగా సమర్పించారు…
Read More »