ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో తగ్గినా భక్తుల రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 01 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల వారికి 05 గంటల…
Read More » -
తిరుపతిలో పోలీసుల విచారణకు హాజరైన భూమన
తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి విచారణకు హాజరయ్యారు. అలిపిరి విగ్రహం విషయంలో కరుణాకర్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు…
Read More » -
Kakinada Port: కాకినాడ యాంకరేజ్ పోర్టుపై ఎఫెక్ట్..?
Kakinada Port: పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్లుంది కూటమి సర్కారు వ్యవహారం. సీజ్ ది షిప్ ప్రభావంతో బియ్యం లోడింగ్ అంతా ఇతర రాష్ట్రాల పోర్టులకు…
Read More » -
విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీ వద్ద వైసీపీ నాయకుల ధర్నా
విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద వైసీపీ నాయకులు ధర్నా చేపట్టారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని వైసీపీ నాయకులు ఈశ్వర్…
Read More » -
మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.…
Read More » -
AP Politics: మెడికల్ కాలేజీల చుట్టూ ఏపీ రాజకీయం
AP Politics: ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కళాశాలలపై తెలుగుదేశం – వైఎస్ఆర్సీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది.మెడికల్ కళాశాలల చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతుంది. మెడికల్ కళాశాలలను…
Read More » -
Mega DSC: ఏపీ మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ వాయిదా
AP Mega DSC: అమరావతిలో జరగాల్సిన మెగా డీఎస్సీ నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడినట్లు కర్నూలు జేసీ నవ్య తెలిపారు. వాతావరణ…
Read More » -
చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాల రద్దు నిర్ణయంపై వైఎస్ జగన్
YS Jagan: చంద్రబాబుకు అధికారమిచ్చింది పేదల సొంతించి కలలను నాశనం చేయడానికా అని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి రుజువైందని…
Read More » -
విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై పేర్నినాని విమర్శలు
మంత్రి కేశినేని చిన్నికి ప్రజా సేవ పట్టదని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. దేవుడి భూములు కొట్టేశానని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…
Read More » -
Avinash Reddy: కూటమి ప్రభుత్వంపై ఎంపీ అవినాష్ రెడ్డి ఫైర్
Avinash Reddy: వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలను కూటమి ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ డిప్యూటీ సీఎం…
Read More »