ఆంధ్ర ప్రదేశ్
-
చెరుకు రైతుకు చివరకు మిగిలింది చేదే
అందరికీ తీపిని పంచే చెరకు రైతుకు మాత్రం చేదే మిగులుస్తోంది. కుటుంబమంతా ఆరుగాలం కష్టపడినా అప్పులే మిగులుతుండటం అన్నదాతను ఆవేదనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనే చెరకు సాగుకు అనకాపల్లి…
Read More » -
ఏపీ శాసనమండలిలో గందరగోళం
ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్పై మండలిలో రచ్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్పై వైసీపీ వాయిదా తీర్మానం…
Read More » -
ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు.…
Read More » -
AP Legislative Council : శాసనమండలిలో వైసీపీ, టీడీపీ మాటల యుద్ధం
AP Legislative Council: ఏపీ శాసన మండలి సమావేశాల్లో వైసీపీ, టీడీపీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. మెడికల్ కళాశాలల పీపీపీ అంశంపై చర్చ జరిగేలా చూడాలని…
Read More » -
Botsa Satyanarayana: కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు
Botsa Satyanarayana: కార్మికుల హక్కులను కూటమి సర్కారు కాలరాస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పోరాటాన్ని కాదని కార్మిక బిల్లు ఎలా…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక
Tirumala: తిరుమల శ్రీవారికి ఓ మఠాధిపతి భారీ బంగారు కానుక సమర్పించారు. 1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకములు, 2 వెండి పళ్లాలను కానుకగా సమర్పించారు…
Read More » -
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా…
Read More » -
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని భేటీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీమంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పవన్…
Read More » -
Talasila Raghuram: దమ్ముంటే జగన్ పై అనర్హత వేటు వేయండి
Talasila Raghuram: వైసీపీ పుట్టిదే ఉపఎన్నికల నుంచిని తెలుగుదేశం నేతలకు ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే హక్కులేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు…
Read More » -
ఏపీ శాసన మండలిలో గందరగోళం
ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. పోడియం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రైవేట్ మెడికల్…
Read More »