ఆంధ్ర ప్రదేశ్
-
Nellore: నెల్లూరు పెన్నానదిలో చిక్కుకుపోయిన యువకులు
Nellore: నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. పెన్నా నదిలో యువకులు చిక్కుకుపోయారు. పెన్నా నదికి సోమశిల జలాశయం నీటి విడుదల చేశారు. దీంతో బ్రిడ్జి కిందకి వెళ్లిన…
Read More » -
తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాన తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేకుండా కురిసింది. జోరుగా కురిసిన వర్షంతో లోతల్లు ప్రాంతాలు, దర్శన…
Read More » -
AP News: బస్సులో సీట్లు కోసం కొట్టుకున్న మహిళలు
AP News: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళల మధ్య చిచ్చుపెట్టింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో సీట్ల కోసం మహిళలు కొట్టుకున్నారు.…
Read More » -
అల్లూరి జిల్లాలో అరకులో చాక్లెట్ల తయారీ
Araku: పిల్లలు నుండి పెద్దలు వరకు, కుల మతాలు తేడా లేకుండా అందరూ ఇష్టం గా తినే చాక్లెట్ ఆంధ్రా ఊటీ అరకు లోనే తయారవుతుంది. దేశ…
Read More » -
Kurnool: స్కూల్లో ప్రహరి గోడ కూలి విద్యార్థి మృతి
కర్నూల్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్లో ప్రహరి గోడ కూలి విద్యార్థి మృతి చెందాడు. స్కూల్లో గోడ కూలడంతో విద్యార్ధి రాఖీబ్కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో…
Read More » -
Guntur: గుంటూరులో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Guntur: గుంటూరు నగరంలో కుంభవృష్టి వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీ కాలువలు పొంగి రహదారులపైకి నీరు…
Read More » -
నేడు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పౌరసేవల అమలు లాంటి కీలక అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం…
Read More » -
Nellore: ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విష జ్వరాలు
Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో బాలికల గురుకుల పాఠశాలలో గతవారం నుండి విష జ్వరాలు ప్రబలడంతో సుమారు 40 మంది వరకు జ్వరాల బారిన…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత
Tirumala: తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు అధికారులు. భక్తులకు టీటీడీ…
Read More » -
ఒంటరి ఏనుగు హల్చల్.. అటవీశాఖ అధికారిపై దాడి
చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. అటవీశాఖ అధికారిపై ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో ఎఫ్ఆర్వో సుకుమార్ కాలు విరిగింది. గాయపడ్డ అధికారిని…
Read More »