ఆంధ్ర ప్రదేశ్
-
ఉమ్మడి ప్రకాశం జిల్లాపై జగన్ ఫోకస్
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయనో సీనియర్ నేత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు కూడా ఆ జిల్లాలో నిన్న మొన్నటి వరకు…
Read More » -
తిరుమల శ్రీవారికి కొప్పెర వంశస్తులు హుండీ విరాళం..
కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారికి కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుపతి సమీపంలోని కొప్పెరవాండ్లపల్లెకు చెందిన కొప్పెర సాయిసురేష్ ఈ హుండీని ఆలయ అధికారులకు అందించారు.…
Read More » -
Travels Bus: పేలిన టైరు.. ట్రావెల్స్ బస్సు దగ్ధం
బస్సు టైర్ పేలి బస్సు దగ్ధమైన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు…
Read More » -
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం చోటుచేసుకుంది. చంద్రగిరికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇక తీవ్ర గాయలైన…
Read More » -
తిరుమలలో వర్షం
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తిరుమలలో వేకువజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో దర్శనానంతరం గదులకు వెళ్లేందుకు, లడ్డూ విక్రయ కేంద్రాలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది…
Read More » -
MLC Nagababu: ఆర్టీసి కాంప్లెక్స్ను పరిశీలించిన ఎమ్మెల్సీ నాగబాబు
MLC Nagababu: శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని ఎమ్మెల్సీ నాగబాబు హామీ ఇచ్చారు. రోజుకి 60 వేల మంది ప్రయాణించే బస్టాండ్లోని సమస్యలు తన…
Read More » -
టాలీవుడ్ నిర్మాతకి జనసేన కొత్త బాధ్యత!
జనసేన పార్టీలో ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరికి కొత్త బాధ్యతలు అప్పగించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆయన ఏ పదవిని చేపట్టారు? పార్టీ బలోపేతానికి ఎలా సహకరిస్తారు?…
Read More » -
ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు వెళ్తున్న పల్లెవెలుగు బస్సులో కండక్టర్పై గొడవకు దిగింది.…
Read More » -
-
PM Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ
PM Modi: కర్నూలు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున…
Read More »