ఆంధ్ర ప్రదేశ్
-
Bhuvaneshwari: చిన్నారులతో నారా భువనేశ్వరి దీపావళి వేడుకలు
Bhuvaneshwari: ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చిగురు చిల్డ్రన్స్ హోంలో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. హోంలోని చిన్నారులతో కలిసి దీపావళి…
Read More » -
Gudivada Amarnath: జడ్పీటీసీ నూకరాజు హత్య ప్రభుత్వ వైఫల్యమే
Gudivada Amarnath: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైపల్యం చెందిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అత్యంత కిరాతకంగా హత్యకు గురైన కొయ్యూరు జడ్పిటిసి…
Read More » -
అల్పపీడనం ప్రభావం.. తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో వర్షం భారీగా కురుస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా భక్తులు ఒకంత ఇబ్బందులకు…
Read More » -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు…
Read More » -
YS Jagan: పథకాలు అమలుచేయకపోవడంపై జగన్ ఫైర్
YS Jagan: పేదింటి దీపాలు ఆర్పిన ఘనత కూటమి సర్కార్దేనని విమర్శిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలోని 2019-24 మధ్య ప్రతీ…
Read More » -
Visakha: హోటల్లో అగ్ని ప్రమాదం
Visakha: విశాఖ గాజువాక రాజీవ్ నగర్ సమీపంలోని రాజభోగం అనే హోటల్ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా టపాసుల తరజువ్వలు గుడిసెపై పడడంతో మంటలు…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని దీపావళి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించింది టీటీడీ. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి సర్వభూపాల…
Read More » -
Chandrababu: బంతిపూలు కొన్న సీఎం చంద్రబాబు
Chandrababu: జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యాపారులకు కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా వ్యాపారుల వద్దకు వెళ్లారు. విజయవాడ పున్నమి ఘాట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న…
Read More » -
విశాఖలో డేటా సెంటర్ భూములు పరిశీలించిన సీపీఎం నేతలు
విశాఖలో డేటా సెంటర్ పేరుతో రియల్ దందాకు తెరలేపుతున్నారని సీపీఎం నేతలు విమర్శించారు. డేటా సెంటర్కు కేవలం 120 ఎకరాలు చాలని జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు పోటీపడి…
Read More » -
విజయవాడ జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్
తెలంగాణ వ్యాప్తంగా బీసీల బంద్ కొనసాగుతుంది. హైదరాబాద్ ఎల్బీనగర్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతుంది. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన…
Read More »