ఆంధ్ర ప్రదేశ్
-
Visakha: హోటల్లో అగ్ని ప్రమాదం
Visakha: విశాఖ గాజువాక రాజీవ్ నగర్ సమీపంలోని రాజభోగం అనే హోటల్ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా టపాసుల తరజువ్వలు గుడిసెపై పడడంతో మంటలు…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని దీపావళి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించింది టీటీడీ. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి సర్వభూపాల…
Read More » -
Chandrababu: బంతిపూలు కొన్న సీఎం చంద్రబాబు
Chandrababu: జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యాపారులకు కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా వ్యాపారుల వద్దకు వెళ్లారు. విజయవాడ పున్నమి ఘాట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న…
Read More » -
విశాఖలో డేటా సెంటర్ భూములు పరిశీలించిన సీపీఎం నేతలు
విశాఖలో డేటా సెంటర్ పేరుతో రియల్ దందాకు తెరలేపుతున్నారని సీపీఎం నేతలు విమర్శించారు. డేటా సెంటర్కు కేవలం 120 ఎకరాలు చాలని జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు పోటీపడి…
Read More » -
విజయవాడ జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్
తెలంగాణ వ్యాప్తంగా బీసీల బంద్ కొనసాగుతుంది. హైదరాబాద్ ఎల్బీనగర్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతుంది. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన…
Read More » -
ఉమ్మడి ప్రకాశం జిల్లాపై జగన్ ఫోకస్
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయనో సీనియర్ నేత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు కూడా ఆ జిల్లాలో నిన్న మొన్నటి వరకు…
Read More » -
తిరుమల శ్రీవారికి కొప్పెర వంశస్తులు హుండీ విరాళం..
కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారికి కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుపతి సమీపంలోని కొప్పెరవాండ్లపల్లెకు చెందిన కొప్పెర సాయిసురేష్ ఈ హుండీని ఆలయ అధికారులకు అందించారు.…
Read More » -
Travels Bus: పేలిన టైరు.. ట్రావెల్స్ బస్సు దగ్ధం
బస్సు టైర్ పేలి బస్సు దగ్ధమైన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు…
Read More » -
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం చోటుచేసుకుంది. చంద్రగిరికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇక తీవ్ర గాయలైన…
Read More » -
తిరుమలలో వర్షం
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తిరుమలలో వేకువజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో దర్శనానంతరం గదులకు వెళ్లేందుకు, లడ్డూ విక్రయ కేంద్రాలకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది…
Read More »