ఆంధ్ర ప్రదేశ్
-
విజయవాడ ఎయిర్పోర్టులో అగ్ని ప్రమాదం
కృష్ణా జిల్లా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్టులోని కస్టమ్స్ అధికారుల గదిలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు…
Read More » -
Cyclone Montha: మొంథా ఎఫెక్ట్.. ధ్వంసమైన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు
Cyclone Montha: ఉప్పాడ తీరంలో మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. మత్స్యకారుల ఇళ్లు కోతకు…
Read More » -
విశాఖలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్
విశాఖలో మొంథా తుఫాన్ బీభత్సం సృస్టిస్తోంది. ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ సిబ్బంది సహాయ…
Read More » -
ఆర్కే బీచ్లో కొట్టుకుపోయిన యువకుడు
విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం దగ్గర ప్రమాదం జరిగింది. స్నానానికి వెళ్లి అలల్లో కొట్టుకుపోయాడు ఓ యువకుడు. స్నేహితులతో నిఖిల్తో కలసి సముద్ర స్నానానికి వెళ్లిన…
Read More » -
తిరుపతిలోని శివాలయాలకు క్యూ కట్టిన భక్తులు
కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో తిరుపతి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, శివుడిని ఆరాధిస్తూ దీపారాధన చేస్తున్నారు.…
Read More » -
పరకామణి కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలు
పరకామణి చోరీ కేసును అత్యవసరంగా CBCIDతో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తిచేయాలన్న స్పష్టం చేసింది. నిందితుడు…
Read More » -
Palnadu: వైద్యుల నిర్లక్ష్యం కడుపులోనే శిశువు మృతి
Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విఫాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. సత్తెనపల్లి పట్టణం అశోక్ నగర్కు చెందిన మద్దిగుంట శిరీష పురిటి నొప్పులతో…
Read More » -
వనస్థలిపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ దాడులు
కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గత మూడు రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విస్తృత తనిఖీలు చేస్తోంది. రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ .. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ నెలకొంది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక…
Read More » -
అదుపు తప్పి ముళ్ల కంపలోకి దూసుకెళ్లిన బస్సు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోట వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం తప్పింది. రాయల్ ఓవైజ్ ట్రావెల్ బస్సు మార్కాపురం నుండి బెంగళూరు వెళ్లే క్రమంలో…
Read More »