ఆంధ్ర ప్రదేశ్
-
Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా తుఫాన్… ఏపీ హై అలర్ట్
Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ఏడు…
Read More » -
కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్
కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బైక్పై ప్రయాణిస్తున్నది ఒక్కరు కాదు.. ఇద్దరని పోలీసులు గుర్తించారు. ఇద్దరిని బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు…
Read More » -
అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నాగుల చవితి వేడుకలు
అల్లూరి జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా ఆయా గ్రామాల పొలిమేర సమీపాల్లో ఉన్న పుట్టల వద్ద…
Read More » -
Ambati Rambabu: నగరపాలక ఆస్తులపై కూటమి నాయకుల కన్ను పడింది
Ambati Rambabu: నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం దాదాపు 25 ఏళ్ల నుంచి నిరుపయోగంగా ఉందని నగరపాలక ఆస్తులపై కూటమి నాయకుల కన్నుపడిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.…
Read More » -
Swarnamukhi River: స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతు.. ఇద్దరు మృతదేహాలు లభ్యం
Swarnamukhi River: తిరుపతి వేదాంతపురం దగ్గర స్వర్ణముఖిలో గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. నిన్న స్వర్ణముఖిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మిగిలిన…
Read More » -
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద
ఏపీలోని శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం…
Read More » -
ఏఆర్ కానిస్టేబుల్ చెన్నారెడ్డి సస్పెన్షన్
శ్రీవారి ఆలయ భద్రతా విధుల్లో ఈనెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ చెన్నారెడ్డికి గొల్లమండపం వద్ద డ్యూటీ ఉండగా తుపాకీ…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాదెండ్ల మనోహర్
Nadendla Manohar: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమలకు వచ్చిన ఆయన శనివారం ఉదయం…
Read More » -
Andhra Pradesh: హై అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న మొంథా తూఫాన్
Andhra Pradesh: మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్కి ముప్పు పొంచి ఉంది. ఏపీలో ఏదో ఓ చోట తీరం దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్…
Read More »
