ఆంధ్ర ప్రదేశ్
-
Cyclone Montha: భారీ వర్షాలకు కూలిన కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు
Cyclone Montha: మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కూలిన కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జగద్విరాట్…
Read More » -
Cyclone Montha Effect: మచిలీపట్నంలో భారీ వర్షాలు
Cyclone Montha Effect: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వీస్తున్న ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి. మంగినపూడి బీచ్కి వెళ్లే రోడ్డులో రెండు మూడు చోట్ల భారీ…
Read More » -
Anantapur: భార్య భర్తల మధ్య గొడవలు.. బాలుడిని చంపిన పక్కింటి వ్యక్తి
Anantapur: అనంతపురం అరుణోదయ కాలనీలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చాడు. తన భార్యకు తనకు గొడవలు పెడుతున్నారనే కక్షతో బాలుడిని చంపేశాడు నిందితుడు…
Read More » -
Cyclone Mantha: తుఫాన్ గాలులకు తాటిచెట్టు పడి మహిళ మృతి
Cyclone Mantha: డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో తాటి చెట్టు పడి మహిళ మృతి చెందింది. కోనసీమలో భారీ గాలులతో తుఫాన్ ప్రభావం…
Read More » -
Montha Cyclone Effect: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
Montha Cyclone Effect: మొంథా తుపాన్ కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…
Read More » -
విజయవాడ ఎయిర్పోర్టులో అగ్ని ప్రమాదం
కృష్ణా జిల్లా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్టులోని కస్టమ్స్ అధికారుల గదిలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు…
Read More » -
Cyclone Montha: మొంథా ఎఫెక్ట్.. ధ్వంసమైన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు
Cyclone Montha: ఉప్పాడ తీరంలో మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. మత్స్యకారుల ఇళ్లు కోతకు…
Read More » -
విశాఖలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్
విశాఖలో మొంథా తుఫాన్ బీభత్సం సృస్టిస్తోంది. ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ సిబ్బంది సహాయ…
Read More » -
ఆర్కే బీచ్లో కొట్టుకుపోయిన యువకుడు
విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం దగ్గర ప్రమాదం జరిగింది. స్నానానికి వెళ్లి అలల్లో కొట్టుకుపోయాడు ఓ యువకుడు. స్నేహితులతో నిఖిల్తో కలసి సముద్ర స్నానానికి వెళ్లిన…
Read More » -
తిరుపతిలోని శివాలయాలకు క్యూ కట్టిన భక్తులు
కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో తిరుపతి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, శివుడిని ఆరాధిస్తూ దీపారాధన చేస్తున్నారు.…
Read More »