ఆంధ్ర ప్రదేశ్
-
Chittoor: కఠారి దంపతుల కేసులో సంచలన తీర్పు.. ఐదుగురికి ఉరిశిక్ష
Chittoor: చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు దోషులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. చంద్రశేఖర్ అలియాస్ చింటూ,…
Read More » -
YS Jagan: తుపానుపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
YS Jagan: మొంథా తుపాను నేపథ్యంలో పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యంగా…
Read More » -
Vidadala Rajini: కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు
Vidadala Rajini: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని పర్యటించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను విడదల రజిని పరామర్శించారు. భారీ వర్షాలతో…
Read More » -
తుఫాన్ ఎఫెక్ట్.. నీట మునిగిన ఇల్లు, పొలాలు
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇల్లు, పొలాలు నీట మునిగాయి. తుఫాన్ కారణంగా అతి భారీ వర్షం కురవడంతో తాళ్లపూడి…
Read More » -
Pawan Kalyan: పంటపొలాలను పరిశీలించిన పవన్కళ్యాణ్
Pawan Kalyan: కృష్ణా జిల్లా కోడూరు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు.…
Read More » -
పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం.. వరుడు తండ్రి మృతి
Road Accident: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ముస్తాపురం వద్ద చోటుచేసుకుంది. మైదుకూరుకు…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని…
Read More » -
నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసిన మొంథా తుఫాన్
మొంథా తుఫాన్ నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసింది. కావలిలోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి…
Read More » -
Kollu Ravindra: మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం
Kollu Ravindra: మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా బందరు మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో…
Read More » -
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు లండన్ టూర్ ఖరారు
Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు లండన్ టూర్ ఖరారైంది. నవంబర్ 2 నుంచి సీఎం చంద్రబాబు లండన్లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు పారిశ్రామికవేత్తలను సీఎం…
Read More »