తెలంగాణ
Ponguleti: రాష్ట్రంలో హీట్వేవ్ యాక్షన్ ప్లాన్పై పొంగులేటి సమీక్ష

Ponguleti: రాష్ట్రంలో వడగాలులు, హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. ఈ సమీక్షలో వడదెబ్బ మరణాలకు ఎక్స్ గ్రేషియో 50 వేల నుంచి 4 లక్షలకు పెంచుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు. ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్ల సరఫరా చేయాలని అధికారులకు సూచనలు చేశారు.