తెలంగాణ

Revanth Reddy: హద్దు దాటితే చూస్తూ ఊరుకోను

Revanth Reddy: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యుల మీద, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల గురించి అసభ్య పోస్టులు పెడితే తోలు తీస్తామని హెచ్చరించారు.

హద్దు దాటితే చూస్తూ ఊరుకోనన్నారు. జర్నలిస్టుల ముసుగులో అసాంఘిక భాష వాడితే ఊరుకునేది లేదన్నారు. జర్నలిస్టులకు విధివిధానాలు రూపొందిస్తామన్నారు. అవసరమైతే ప్రత్యేక చట్టాలు చేస్తామని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button