ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం 13 కంపార్ట్మెంట్లో వేచివున్న భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 69,746 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన. 23,649 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు .