తెలంగాణ

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిషాన్ ర్యాలీ

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నుంచి భక్తులు కాచిగూడలోని శ్యాంబాబా మందిరానికి నిషాన్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆద్యంతం చెప్పులు లేకుండా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రను శ్యాంబాబా ఫాల్గుణ మేళా అని కూడా పిలుస్తారు. నగరంలో రాజస్థాన్ కి చెందిన వారు ఈ పండుగను ఘనంగా చేసుకుంటారు. ఈ యాత్ర పదిరోజుల పాటు నిత్యం జరుగుతుందని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button