ఆంధ్ర ప్రదేశ్
MLC Election: ఓటేసిన సీఎం చంద్రబాబు, లోకేష్

MLC Election: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉండవల్లి బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఓటు వేశారు.