తెలంగాణ
ఏషియన్ టెక్స్ టైల్ కాన్ఫెరెన్స్ లో పాల్గొన్న సీఎం రేవంత్

తెలంగాణ డీఎన్ఏలోనే వస్త్ర కళ దాగుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని దక్షిణ ఆసియా టెక్స్టైల్ రాజధానిగా మారుస్తామన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్లో రేవంత్ పాల్గొన్నారు.



