జాతియం

పీఎంవో భవనం పేరు మార్పు.. ఇకపై సేవాతీర్థ్‌!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్‌భవన్‌, పీఎంఓ పేర్లను మార్చింది. రాజ్ భవన్‌ పేరును లోక్‌ భవన్‌‌గా పీఎంఓ పేరును సేవాతీర్థ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button