ఆంధ్ర ప్రదేశ్
Tirumala: 2024లో శ్రీవారి దర్శనం, ఆదాయం వివరాలు…

Tirumala: 2024లో శ్రీవారి దర్శనం, ఆదాయం వివరాలు…
–2024లో శ్రీవారిని దర్శించుకున్న 2.55 కోట్ల మంది భక్తులు
–శ్రీవారి హుండీ ద్వారా రూ.1.365 కోట్లు కానుకలు సమర్పించిన భక్తులు
–99 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
–6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించారు.
–12.14 కోట్ల లడ్డూలు భక్తులకు టీటీడీ విక్రయించింది.
–శ్రీవారిని దర్శించుకున్న 2.25కోట్ల భక్తులు