News
హైదరాబాద్ లో దారుణం.. గోనే సంచిలో మృతదేహం కలకలం

Hyderabad:హైదరాబాద్ మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో గోనె సంచిలో మృతదేహం కలకలం రేపింది. చెత్త కుప్ప వద్ద గొనె సంచిలో మృతదేహం ఉన్నట్లు పారిశ్యుద్ధ కార్మికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.