తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా.. స్కూల్ బస్సుల్లో రవాణా శాఖ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి రంగారెడ్డి జిల్లాల్లో రవాణా శాఖ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఖైరతాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అధికారుల తనిఖీ కొనసాగుతోంది. 60 ఏళ్లు పైబడిన డ్రైవర్స్పై అధి కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్సీ, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పత్రాలను అధికారులు చెక్ చేస్తున్నారు.