ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లో వేచివున్న భక్తులకు 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 58,548 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 21,297 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు.