ఆంధ్ర ప్రదేశ్

AP: లోయలో పడిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు.. 9 మంది మృతి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలికి చింతూరు పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button