తెలంగాణ

రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

ఖానాపూర్ మండలంలోని సోమర్ పెట్ ఏర్విచింతల్ గ్రామానికి చెందిన శ్వేత (20) కరీంనగర్ లోని ఉమెన్స్ డిగ్రీ కలశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతుండగా ఈ క్రమంలో జరిగిన ఓ ఈవెంట్ లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారగా, శనివారం సాయంత్రం సోమార్పేట్ ఇంటి నుండి వెళ్లిన రాహుల్,శ్వేత జమ్మికుంటలో కలుసుకుని తమ ప్రేమను కుటుంబ పెద్దలు అంగీకరించరన్న అనుమానంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తదనంతరం శ్వేత మృతదేహాన్ని ఈ రోజు స్వగ్రామం సోమరిపేట్ కు తీసుకురాగా విగతజీవిగా మారిన తమ కూతురిని చూస్తూ తల్లిదండ్రులు కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button