తెలంగాణ
Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహశివరాత్రి సందర్భంగా పూజా సామాగ్రి హిందువుల వద్ద కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. శివరాత్రి హిందువులకు ఒక పవిత్రమైన రోజు అని అన్నారు. 10 రోజులు స్నానం చేయని వ్యక్తుల నుంచి పూజా సామాగ్రి కొనవద్దన్నారు.