Tirumala
-
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల నుంచి తిరుచానూరుకు పంచమి సారె
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పంచమి తీర్థానికి తిరుమల శ్రీవారి నుండి కాలినడకన సారేను తీసుకొచ్చారు. గజరాజులపై అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పట్టుచీర,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో కారు బోల్తా
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. 2వ కిలోమీటర్ మైలురాయి వద్ద కారు బోల్తా పడింది. వేగంగా వస్తూ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగింది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఇబ్బందులు
Tirumala: పుణ్యక్షేత్రమైన తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. అల్పపీడనం ప్రభావంతో వేకువజామున మొదలై ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరోవైపు తిరుమలాంతట దట్టమైన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో వేల మంది భక్తులు వేచి ఉన్నారు. వారికి దర్శనం…
Read More » -
సినిమా
Sai Dharam Tej: మెగా కుటుంబంలో మరో శుభవార్త.. సాయి ధరమ్ తేజ్ పెళ్లి ప్రకటన!
Sai Dharam Tej: మెగా ఫ్యామిలీలో మరో హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వచ్చే…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి బస్సు విరాళం
Tirumala: పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీ చరణి
తిరుమల శ్రీవారిని భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి దర్శించుకున్నారు. 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టు ఘన విజయం సందర్భంగా ఆమె శ్రీవారిని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ…
Read More »