Tirumala
-
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Tirumala: తిరుమల శ్రీవారిని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శివ ప్రతాప్ శుక్లా కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్
75వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామి సేవలో…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ
తిరుమల శ్రీవారిని నటి శ్రియా దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల చేరుకున్న శ్రియా తల్లితో కలసి ఇవాళ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో మరో భారీ స్కామ్.. పట్టు అంగవస్త్రాల కొనుగోలులో భారీ మోసం
Tirumala: తిరుమలలో మరో భారీ స్కామ్ వెలుగుచూసింది. నకిలీ పట్టు వస్త్రాల కొనుగోలు కుంభకోణం బయటపడింది. పదేళ్లలో 54 కోట్ల మేర అవినీతి జరిగినట్లు విజిలెన్స్ విచారణలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏఐ ఆధారిత వ్యవస్థతో తిరుమలలో అద్భుత ఫలితాలు
తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. మూడు నెలల కిందట…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala: కోట్లాది మంది ఆరాద్య దైవం తిరుమల వెంకన్నకు అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల నుంచి తిరుచానూరుకు పంచమి సారె
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పంచమి తీర్థానికి తిరుమల శ్రీవారి నుండి కాలినడకన సారేను తీసుకొచ్చారు. గజరాజులపై అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పట్టుచీర,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో కారు బోల్తా
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. 2వ కిలోమీటర్ మైలురాయి వద్ద కారు బోల్తా పడింది. వేగంగా వస్తూ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగింది.…
Read More »