Telangana
-
తెలంగాణ
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు.ఆయన వయస్సు 64 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయారు.…
Read More » -
తెలంగాణ
తెలంగాణలో తెరుచుకున్న ప్రైవేట్ కాలేజీలు
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు తెరుచుకున్నాయి. సీఎం రేవంత్ వార్నింగ్తో ప్రైవేట్ కాలేజీలు దిగొచ్చాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకోమని సీఎం రేవంత్ హెచ్చరించారు. విడతల వారీగా ఫీజు…
Read More » -
తెలంగాణ
ఈ నెల 15న సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీన ఖమ్మం జిల్లా సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు సత్తుపల్లి 6వ అదనపు జడ్జి…
Read More » -
తెలంగాణ
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి
కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
Karthika Pournami: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి..దీపాలు వదిలారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర…
Read More » -
తెలంగాణ
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Telangana: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగిస్తూ సీఎం రేవంత్…
Read More » -
తెలంగాణ
నిర్మల్ జిల్లాలో ప్రేమ జంట సూసైడ్
నిర్మల్ జిల్లాలో ప్రేమ జంట మృతి సంచలనంగా మారింది. ప్రియురాలి ఆత్మహత్యకు మరుసటి రోజే ప్రియుడు చనిపోవడం కలకలం రేపింది. లోకేశ్వరం మండలం వట్టోలి గ్రామానికి చెందిన…
Read More » -
తెలంగాణ
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుంటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా.. ప్రకటించిన ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ దుర్ఘటనపై తీవ్ర…
Read More » -
తెలంగాణ
తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం
Mohammad Azharuddin: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్లోని దర్బార్ హాలులో…
Read More » -
తెలంగాణ
ఎమ్మెల్యేల అనర్హత కేసులో గడువు కోరిన స్పీకర్
Telangana: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం విధించిన గడువు దగ్గర పడుతుండటంతో మరింత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. సుప్రీంకోర్టును స్పీకర్ తరఫు…
Read More »