సినిమా
శ్రీ కాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న కన్నప్ప టీమ్

మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వరుడిని కన్నప్ప టీమ్ దర్శించుకుంది. శ్రీకాళహస్తీశ్వరుడికి సినీ నటులు మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రభుదేవా, శివబాలాజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 25న కన్నప్ప సినిమా విడుదల కానుంది.
శ్రీకాళహస్తి మహత్యం తేలిసే విధంగా భక్త కన్నప్ప సినిమాను ఉంటుందని మంచు మోహన్ బాబు తెలిపారు. శ్రీకాళహస్తి ప్రాస్తత్వం తెలిసే విధంగా భక్త కన్నప్ప సినిమాను రూపొందించామని మంచు విష్ణు అన్నారు. తమ సినిమాపై శివయ్య ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు.