తెలంగాణ
ఐనవోలు బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్కు ఆహ్వానం

Revanth Reddy: ఐనవోలు మల్లిఖార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించారు. ఆలయ పూజారులు సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదించారు.



