సినిమా

Allu Arjun: హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

Allu Arjun: నటుడు అల్లు అర్జును నాంపల్లి కోర్టులో పూచికత్తు సమర్పించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. దీంతో.. ఆయన ఇవాళ కోర్టుకు హాజరై.. జడ్జి ముందు పూచికత్తు సమర్పించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button