Modi
-
జాతియం
Kite Festival: అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్.. పతంగి ఎగుర వేసిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో కలిసి ఆయన గాలిపటం ఎగురవేశారు. రెండు…
Read More » -
తెలంగాణ
Revanth Reddy: వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నారు
Revanth Reddy: ఉపాధి హామీ పథకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.…
Read More » -
తెలంగాణ
Jagga Reddy: విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రధాని మోడీ కన్ను పడింది
Jagga Reddy: ఏపీ రాజకీయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులను పాలకులు నట్టేట ముంచుతున్నారని అన్నారు.…
Read More » -
జాతియం
India-Pakistan: భారత్కు చెక్ పెట్టేందుకు పాక్ నయా స్కెచ్
India-Pakistan: ఇప్పటికే అ దేశానికి తిండికి తికనలేకున్న నానా పాట్లు పడుతుంది. కానీ మనపై మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుంది. ఎలాగైనా భారత్ను దెబ్బ కొట్టేందుకు ఆ పోరు…
Read More » -
జాతియం
భారత్- రష్యా మధ్య కీలక ఒప్పందాలు
భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక బంధం మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి…
Read More » -
జాతియం
Putin-Modi: నేడు పుతిన్–మోదీ సమావేశం.. కీలక అంశాలపై చర్చలు
Putin-Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. పుతిన్ తో ప్రధాని మోడీ ఇవాళ భేటీ కానున్నారు. భారత్- రష్యా 23వ శిఖరాగ్ర సమావేశానికి నేతలు హాజరుకానున్నారు.…
Read More » -
జాతియం
ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్
ఇవాళ భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ రానున్నారు. భారత్ – రష్యా 23వ వార్షిక సమావేశానికి హాజరు కానున్నారు. నేడు ప్రధాని మోడీతో పుతిన్ భేటీ కానున్నారు.…
Read More » -
తెలంగాణ
ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి భేటీ అయ్యారు. ఈ నెల…
Read More » -
జాతియం
పీఎంవో భవనం పేరు మార్పు.. ఇకపై సేవాతీర్థ్!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్భవన్, పీఎంఓ పేర్లను మార్చింది. రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా పీఎంఓ పేరును సేవాతీర్థ్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Read More » -
జాతియం
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు జరిగే ఈ సమావేశాల్లో మొత్తం 15 పనిదినాలు మాత్రమే ఉండనున్నాయి, సాధారణంగా…
Read More »