తెలంగాణ
Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. కోడలిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టారు

Mahabubabad: మహబూబాబాద్ సిగ్నల్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి భర్త, అత్తమామలు ఇంట్లోనే పాతిపెట్టారు. పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. భర్త, అత్త, మామ, ఆడపడుచు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.