తెలంగాణ

Sridhar Babu: కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేసింది

Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. పలు అభివృద్ది పనులకు మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. మంథని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేసిందని శ్రీధర్ బాబు అన్నారు. రైతుల ఆనందాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అనవరంగా గగ్గోలు పెడుతున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button