జాతియం
Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు అయింది. మే 2న రాజధాని అమరావతికి రానున్నారు మోదీ. మే 2 శుక్రవారం సాయంత్రం 4గంటలకి అమరావతికి చేరుకోనున్నారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ప్రధాని చేతుల మీదుగా అమరాతి నిర్మాణ పనులను పునఃప్రారంభం చేపిస్తోంది కూటమి ప్రభుత్వం. రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులు, మోదీ పర్యటనను ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.