టాలీవుడ్
టాలీవుడ్లో వివాదాస్పద పరిణామాలపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు..

Manchu Vishnu: మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటన..ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది.హైదరాబాద్లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి..అప్పటి సీఎంచెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉంది.ప్రతీప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలుకొనసాగిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘మా’ సభ్యులకు వినతి సున్నితమైన విషయాలపై ‘మా’ సభ్యులు స్పందించొద్దు. సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిది. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుంది. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల.. సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ‘మా’ సభ్యులకు ఐక్యత అవసరం అని మంచు విష్ణు పేర్కొన్నారు.