Hyderabad
-
తెలంగాణ
జగద్గిరిగుట్టలో ప్రమాదం.. ఇంట్లో పేలిన సిలిండర్
హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ప్రమాదం జరిగింది. ఆస్బెస్టాస్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులున్నారు. గాయపడిన వారిని…
Read More » -
తెలంగాణ
నేడు ఖైరతాబాద్ గణేషుడికి తొలిపూజ
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. వాడవాడలో గణనాథుడి విగ్రహాలు వెలిశాయి. భాగ్యనగరంలోని ఖైరతాబాద్ గణేషుడి తొలి పూజ జరగనుంది. ఉదయం 10గంటలకు ఖైరతాబాద్ గణనాథుడి…
Read More » -
తెలంగాణ
మేడిపల్లి స్వాతి హత్య కేసు దర్యాప్తు వేగవంతం
మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతి డెడ్ బాడీని ముక్కలు చేసి చేతులు, కాళ్లను కవర్లో పెట్టి మూసీలో పడేశాడు భర్త మహేందర్ రెడ్డి.…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్ కాప్రాలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ కాప్రా పరిధిలోని పద్మశాలి టౌన్షిప్లో అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్ దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read More » -
తెలంగాణ
Hyderabad: మియాపూర్లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Hyderabad: హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు.…
Read More » -
తెలంగాణ
Hyderabad: దారుణం.. ఇద్దరు పిల్లల్ని సంపులో పడేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
Hyderabad: హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల్ని సంపులో పడేసి.. తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి లక్ష్మిని గాంధీ ఆసుపత్రికి…
Read More » -
తెలంగాణ
Hyderabad: వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు మృతి
Hyderabad: హైదరాబాద్ మహానగరంలో కరెంట్ షాక్ తగిలి మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకొంటున్నాయి. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు వికాస్, ధోనీ మరణించారు.…
Read More » -
తెలంగాణ
Hyderabad: DSR గ్రూప్ కంపెనీలపై ఐటీ సోదాలు
Hyderabad: హైదరాబాద్లో ప్రముఖ DSR గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉదయం నుండి ప్రారంభమైన ఈ సోదాలు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు…
Read More » -
తెలంగాణ
Hyderabad: గృహిణి ఆత్మహత్య
Hyderabad: హబ్సిగూడలో గృహిణి ఉష ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శంకర్పల్లి ఎండిఓ వెంకయ్య భార్య ఉషగా గుర్తించారు. భార్యా భర్తల మధ్య గొడవలతో మనస్థాపానికి గురై సూసైడ్…
Read More » -
తెలంగాణ
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
ఓయూలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నెల 21 న సీఎం రాకను బీఆర్ఎస్వీ నాయకులు ఖండించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు…
Read More »