తెలంగాణ
సికింద్రాబాద్ అశోకా హోటల్కు బాంబు బెదిరింపు

Secunderabad: సికింద్రాబాద్ అశోక హోటల్కు బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. హోటల్లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసి అగంతకుడు బెదిరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని తేల్చారు. ఫేక్ కాల్ చేసిన దుండగుడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.