ఆంధ్ర ప్రదేశ్
Kakinada: 150 కేజీల పులిహోరలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం

Kakinada: కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో 150 కేజీల పులిహారలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు. ధనుర్మాసం సందర్భంగా ఈ ప్రత్యేక అలంకరణ చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది. అర్చక స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. మరోవైపు… ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.